
అన్నదాత సుఖీభవ పథకం Registration
అన్నదాత సుఖీభవ పథకం
అన్నదాత సుఖీభవ పథకం 2025: పూర్తి వివరాలు
Annadata Sukhibhava Scheme Details 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావలసిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
పథకం లక్ష్యాలు:
- రైతుల ఆర్థిక భద్రతను మెరుగుపరచడం.
- రైతులు నష్టపోకుండా, పంటల వేసవాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడం.
- వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరచి, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి పెంచడం.
- రైతుల రుణభారాన్ని తగ్గించడం.
- వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది.
అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు
అన్నదాత సుఖీభవ పథకం అవసరమైన పత్రాలు
అన్నదాత సుఖీభవ పథకం Registration
Our GOVT

Sri Nara Chandrababu Naidu
Hon’ble Chief Minister of
Andhra Pradesh

Sri Kinjarapu Atchannaidu
Hon’ble Minister for Agriculture,
Co-Operation, Marketing, Animal
Husbandry, Dairy Development & Fisheries

Sri Konidala Pawan Kalyan
Hon’ble Deputy Chief Minister
for Environment Forest Science & Technology, Panchayati Raj , Rural Development & Rural Water Supply

Beneficiary Status
Check your payment and eligibility status easily using your Aadhaar.